Breaking News

Maharashtra: ఢీకొన్న రెండు రైళ్లు.. పట్టాలు తప్పిన మూడు బోగీలు.. 53 మందికి గాయాలు


మహారాష్ట్రలో (Maharashtra) పెద్ద ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో సిగ్నల్ సమస్య తలెత్తి ఒకే పట్టాలను రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. అలా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. దాంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 53 మందికి గాయాలయ్యాయి. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

By August 17, 2022 at 10:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/passenger-train-collides-with-goods-train-in-gondia-of-maharashtra/articleshow/93608528.cms

No comments