Breaking News

Kerala కుమారుడితో కలిసి పోటీ పరీక్షలకు అమ్మ.. ఇద్దరికీ ఒకేసారి సర్కారీ కొలువు!


అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఓ మహిళ.. తన కుమారుడు పదో తరగతిలో ఉండగా అతడు శ్రద్ధగా చదవాలనే ఉద్దేశంతో పుస్తకాలు పట్టుకుంది. కొడుకును చదవిస్తూ తానూ చదువుపై ఆసక్తి పెంచుకుంది. చివరకు ఆమె పోటీ పరీక్షల వరకూ వెళ్లి నాలుగో ప్రయత్నంలో సర్కారీ కొలువు సాధించింది. తల్లీ కుమారుడు ఇద్దరూ ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగంలో చేరనున్నారు. కేరళకు చెందిన వీరి విజయ గాథ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

By August 09, 2022 at 09:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-woman-and-her-son-selected-government-service-together/articleshow/93444048.cms

No comments