Kashmir వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రదాడి.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Jammu and Kashmir కశ్మీర్ లోయలో విధ్వంసానికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు సైన్యం తిప్పికొడుతూనే ఉంది. ఇటీవల కాలంలో పంథా మార్చిన ఉగ్రవాదులు.. స్థానికేతరులనే టార్గెట్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇటువంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. 90 వ దశకంలో పండిట్లను ఊచకోత కోసి ముష్కరులు.. మరోసారి ఆ వర్గాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులకు పాల్పడటంతో వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
By August 05, 2022 at 07:20AM
By August 05, 2022 at 07:20AM
No comments