అమ్మ భాషపై మమకారం.. ఘనంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషాదినోత్సవం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో.. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావులతో పాటు గిడుగు వెంకట రామమూర్తి కూడా ఒకరు. పాఠశాలల్లో బోధిస్తున్న తెలుగు, రాసిన పుస్తకాలూ, పరీక్షలూ అన్నీ గ్రాంథికంలో నడుస్తున్నాయనీ, వాటి స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టవలసి ఉంటుందని గిడుగు వాదించారు. ఆయన చేసిన పోరాటమే నేడు వ్యవహారికంలో పుస్తకాలు, పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఆ మహనీయుని జయంతినే తెలుగు భాషాదినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది.
By August 29, 2022 at 12:49PM
By August 29, 2022 at 12:49PM
No comments