Breaking News

దుమ్కా ఘటనపై ఘాటుగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ.. మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్


తన ప్రేమను అంగీకరించలేదని ప్రేమ్మోనాది పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలు తరుచూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఉన్మాద చర్యలను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోతోంది. తాజాగా, ఝార్ఖండ్‌లో ఓ ఉన్మాది ఘాతుకానికి యువతి బలైపోయింది. ప్రేమించపోతే చంపుతానని బెదిరించి, అన్నంత పనీ చేసి జంతువులా ప్రవర్తించాడు. నిద్రపోతున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచింది.

By August 30, 2022 at 12:07PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/aimim-chief-asaduddin-owaisi-condemned-dumka-incident-and-called-animalism/articleshow/93872226.cms

No comments