Breaking News

భర్త హత్యకు సుపారీ.. ప్లాన్ మార్చిన హంతకులు.. అతడితో కలిసి మందు పార్టీ.. తర్వాత ఏమైందంటే..?


ప్రియుడితో కలిసి జీవించడం కోసం అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని భావించిన ఓ మహిళ ముగ్గురు కిరాయి హంతకులను మాట్లాడింది. కానీ వారికి హత్య చేయడానికి ధైర్యం సరిపోలేదు. దీంతో అతడికి నిజం చెప్పి.. నలుగురూ కలిసి పార్టీ చేసుకున్నారు. హత్య చేశామని నమ్మించడం కోసం అతడి శరీరంపై టమాటో కెచప్ చల్లి ఫొటోలు తీసి పంపించారు. అవి చూసి భయపడిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భర్త ఇంటికి తిరిగొచ్చాడు.

By August 23, 2022 at 10:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bangalore-woman-hired-three-persons-to-kill-husband-but-they-sent-fake-murder-pics/articleshow/93721690.cms

No comments