ఆర్మీ క్యాంపులో ఆత్మాహుతి యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల హతం.. ముగ్గురు సైనికులు సైతం..!

గురువారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపులో చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన సెంట్రీ.. కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా.. కాల్పుల్లో ముగ్గురు సైనికులు సైతం ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలోని పార్గల్ ఆర్మీ క్యాంప్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
By August 11, 2022 at 10:13AM
By August 11, 2022 at 10:13AM
No comments