Breaking News

Bihar హృదాయవిదారక ఘటన.. అమ్మ చనిపోయిందని తెలియక ఆమె ఒడిలోనే నిద్రపోయిన ఐదేళ్ల బాలుడు


ఆకలి బాధతో ఓ మహిళ కన్నుమూసిన విషాదకర ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. తన ఐదేళ్ల కుమారుడితో కలిసి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కూర్చున్న ఆమె ప్రాణాలు విడిచింది. అయితే, ఈ విషయం తెలియని పసివాడు ఆమె నిద్రపోతుందని భావించాడు. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఒడిలో నిద్రపోయాడు. కొద్ది సేపటి తర్వాత తనకు ఆకలేస్తోంది లే అమ్మ అంటూ నిద్రలేపే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన అక్కడ వారిని తీవ్రంగా కలిచివేసింది.

By August 06, 2022 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-found-dead-on-platform-with-child-sleeping-on-her-lap-in-bhagalpur-railway-station/articleshow/93385783.cms

No comments