Breaking News

పరిమళించిన మానవత్వం.. 700 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన మహిళా కానిస్టేబుళ్లు


ఖాకీల్లో మానవత్వం పరిమళించింది. అనాథ, నిరుపేద శవాలకు అంత్య క్రియలను కుల, మతాలకు అతీతంగా నిర్వహించి తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు. ఈ విషయం తెలిసిన డీజీపీ స్వయంగా తన కార్యాలయానికి పిలిపించి సత్కరించారు. ఒకటా రెండు ఏకంగా 700 అనాథ శవాలకు ఇద్దరూ దహన సంస్కరాలు నిర్వహించారు. ఎవరూ పట్టించుకోని ఆ శవాలకు గౌరవంగా సాగనంపుతున్నారు. వాళ్లే కోయంబత్తూరు జిల్లాకు చెందిన అమీన, ప్రవీణ

By August 19, 2022 at 11:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-policewomen-perform-last-rites-of-more-than-700-unclaimed-bodies-in-coimbatore/articleshow/93653602.cms

No comments