పరిమళించిన మానవత్వం.. 700 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన మహిళా కానిస్టేబుళ్లు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఖాకీల్లో మానవత్వం పరిమళించింది. అనాథ, నిరుపేద శవాలకు అంత్య క్రియలను కుల, మతాలకు అతీతంగా నిర్వహించి తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు. ఈ విషయం తెలిసిన డీజీపీ స్వయంగా తన కార్యాలయానికి పిలిపించి సత్కరించారు. ఒకటా రెండు ఏకంగా 700 అనాథ శవాలకు ఇద్దరూ దహన సంస్కరాలు నిర్వహించారు. ఎవరూ పట్టించుకోని ఆ శవాలకు గౌరవంగా సాగనంపుతున్నారు. వాళ్లే కోయంబత్తూరు జిల్లాకు చెందిన అమీన, ప్రవీణ
By August 19, 2022 at 11:19AM
By August 19, 2022 at 11:19AM
No comments