Covid: దేశం తగ్గని కరోనా కేసులు.. రోజూ 20 వేలకు పైనే.. మరణాలు కూడా..!
కరోనా వైరస్ చాపకింద నీరులా పాకుతుందని అనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య 20 వేలకు తగ్గకుండా వస్తున్నాయి. దానికి తోడు మరణాలు కూడా నమోదవుతుండటం కొంత ఆందోళన కలిగించే విషయం. తాజాగా ఆదివారం దేశ వ్యాప్తంగా మరో 20 వేల కోవిడ్ పాజిట్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 2,100 యాక్టివ్ కేసులు పెరిగినట్లు గుర్తించారు. క్రమం తప్పకుండా కొన్ని రోజులుగా 20 వేల మార్క్ కోవిడ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
By July 24, 2022 at 10:56AM
By July 24, 2022 at 10:56AM
No comments