Breaking News

Corona: వరుసగా మూడో రోజూ.. 20 వేల మార్క్!


దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వరుసగా మూడో రోజు కూడా 20 వేల మార్క్‌ను అందుకున్నాయి. తాజాగా 4.04 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 20,408 మందికి పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 44 మరణాలు సంభవించాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 1,43,384 కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు వివరించింది.

By July 30, 2022 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-20408-covid-cases-in-last-24-hours/articleshow/93228172.cms

No comments