Breaking News

పదో తరగతి బాలికపై గ్యాంగ్ రేప్.. ఆలస్యంగా వెలుగులోకి


పదో తరగతి బాలికను కిడ్నాప్ చేసి కారులో అత్యాచారం చేసిన ఘటన దేశ రాజధానిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరందరూ బాలిక నివసించే ప్రాంతానికి చెందిన వారే.. నిందితుల్లో ఒకరు బాలిక స్నేహితుడు కావడం గమనార్హం.

By July 16, 2022 at 11:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-girl-gang-raped-in-car-accused-drove-around-city/articleshow/92913605.cms

No comments