Amarnath: 16కు చేరిన మృతుల సంఖ్య.. సురక్షిత ప్రాంతాలకు 15 వేల మంది

అమర్నాథ్ యాత్ర మరోసారి విషాదంగా మారింది. అక్కడ మొదలైన వరదల వల్ల ఎంతోమంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఇప్పటికే 16 మంది చనిపోగా.. 40 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక సాగుతున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. అలాగే యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.
By July 09, 2022 at 11:30AM
By July 09, 2022 at 11:30AM
No comments