Breaking News

UP 12 వేల జంటలకు సామూహిక వివాహం.. ఒక్కో వధువు ఖాతాకు రూ.35 వేలు జమ


దేశంలో వరకట్నాన్ని సాంఘిక దురాచారంగా పరిగణిస్తూ చట్టాన్ని తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోతోంది. వివాహ సమయంలో అమ్మాయి కుటుంబసభ్యుల నుంచి భారీగా కట్నకానుకలను డిమాండ్ చేస్తున్నారు. దేశంలో కట్నదాహానికి రోజూ పలువురు బలవుతున్న ఘటనలకు కొదువే లేదు. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పెళ్లిళ్లు చేయడానికి సీఎం సామూహిక్ వివాహ్ పథకాన్ని ఐదేళ్ల కిందటే ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వివాహాలు జరిపిస్తోంది.

By June 13, 2022 at 10:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/12000-couples-from-60-districts-in-uttar-pradesh-tie-knot-in-a-day/articleshow/92171803.cms

No comments