Prophet Row భారత్కు చెందిన 70 ప్రభుత్వ, ప్రయివేట్ వెబ్సైట్లపై సైబర్ దాడి

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ముస్లిం మత ప్రబోధకుడు మహమ్మద్ ప్రవక్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి తేనెతుట్టెను కదిపారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దానిపై అనేక ముస్లిం దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్పై మండిపడ్డాయి. ఉగ్రవాదుల కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదే సమయంతో సైబర్ నేరగాళ్లు కూడా హ్యాకింగ్కు పాల్పడటం గమనార్హం. అసోంలో ఛానల్ను హ్యాక్ చేసి పాకిస్థాన్ జెండాను ప్రదర్శించారు.
By June 13, 2022 at 07:06AM
By June 13, 2022 at 07:06AM
No comments