Breaking News

Kashmir హత్యల వెనుక పాక్ హస్తం.. పండిట్ల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం


జమ్మూ కశ్మీర్‌లో ఘాతుకానికి పాల్పడుతున్న ఉగ్రవాదులు.. అక్కడ మైనార్టీలు, కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస పౌర హత్యలతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తమకు భద్రత కల్పించాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ విధులకు హాజరుకాబోమంటూ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న పండిట్లు అల్టిమేటం జారీచేశారు. భద్రతైనా కల్పించండి లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించండని కొద్ది రోజుల నుంచి వారు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

By June 04, 2022 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-blames-pakistan-for-spate-of-targeted-killings-in-jammu-and-kashmir/articleshow/91997250.cms

No comments