Chaddi row కర్ణాటకలో తెరపైకి విచిత్ర వివాదం.. కాంగ్రెస్ కార్యాలయానికి చెడ్డీల పార్సిళ్లు!

గతవారం కర్ణాటక విద్యా మంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. విద్యను కాషాయీకరించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఇంటి ముందు ఖాకీ నిక్కరను తగలబెట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ.. వాళ్లు మంత్రి ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తూ.. తాము ఎక్కడైనా నిక్కర్లు తగలబెడతామని పిలుపునిచ్చింది. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ వివాదం రాజుకుంది.
By June 07, 2022 at 07:23AM
By June 07, 2022 at 07:23AM
No comments