Breaking News

రాజ్యసభ ఎన్నికలు.. మూడు రాష్ట్రాల్లో బీజేపీకి భారీ విజయం


రెండు నెలల్లో ఖాళీ అవుతున్న మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 41 స్థానాలకు ఎటువంటి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవయ్యాయి. నాలుగు రాష్ట్రాల్లోని 16 సీట్లకు మాత్రమే శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. ఇందులో సింహభాగం కమలనాథులు సొంతం చేసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ పోరు బీజేపీకి బాగా లాభించింది. అలాగే, హరియాణాలో కాంగ్రెస్ నేత అజయ్ మాకేన్‌కు స్వతంత్ర అభ్యర్థి ఝలక్ ఇవ్వడం గమనార్హం.

By June 11, 2022 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-posts-big-win-and-upset-in-maharashtra-and-haryana-for-opposition-in-rajaysabha-elections/articleshow/92138955.cms

No comments