Breaking News

ఊబిలో చిక్కుకొని ఏడుగురు అమ్మాయిలు మృతి


Cuddalore: తమిళనాడులోని కడలూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చెక్ డ్యామ్ కింది భాగంలోని నది నీటిలో స్నానం చేసేందుకు వెళ్లి నలుగురు అమ్మాయిలో బురదతో కూడిన 15 మీ. లోతైన ఊబిలో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు మరో ముగ్గురు అమ్మాయిలు వెళ్లారు. మొత్తం ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో నెల కిందటే ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి కూడా ఉంది. నీరు తక్కువగా ఉండటం వల్ల బురద పేరుకుపోయింది.

By June 06, 2022 at 10:56PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/7-girls-drown-in-pit-near-check-dam-in-tamil-nadus-cuddalore/articleshow/92044891.cms

No comments