Breaking News

రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి లాలూ ప్రసాద్ యాదవ్.. కానీ, ఓ ట్విస్ట్


భారత రాష్ట్రపతిగా జూన్ 24న రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం ఈసీ షెడ్యూల్ వెలువరించింది. జూన్ 15న నోటిఫికేషన్ జారీ కానుండగా.. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ఆరంభమవుతుంది. అయితే, అటు, బీజేపీ గానీ, ఇటు విపక్షాల నుంచి గానీ ఎవరూ పోటీ చేస్తారనేది ఇప్పటి వరకూ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి తాను ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.

By June 13, 2022 at 07:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-man-lalu-prasad-yadav-to-contest-president-polls-but-there-is-a-twist/articleshow/92169235.cms

No comments