ముంబయిలో ప్రమాద ఘంటికలు: 8.4 శాతానికి పాజిటివిటీ.. ఒమిక్రాన్ సిస్టర్ వేరియంట్సే కారణమా?

నాలుగో వేవ్ ముప్పు పొంచి ఉందన్న నివేదికలు ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం గమనార్హం. కొన్ని రోజులుగా కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. అక్కడ మూడు నెలల తర్వాత రోజువారీ కేసులు 1000కిపైగా నమోదయ్యాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు తాజా వ్యాప్తికి కారణమని అధికారులు భావిస్తున్నారు. అయితే, దీనిని నాలుగో వేవ్గా చెప్పలేమని అంటున్నారు.
By June 02, 2022 at 08:41AM
By June 02, 2022 at 08:41AM
No comments