Breaking News

కరోనా డేంజర్ బెల్స్.. 40 శాతం పెరిగిన కేసులు.. మార్చి తర్వాత ఇదే అత్యధికం!


భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 40 శాతానికిపైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 7240 కోవిడ్ కేసులు నమోదు కాగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మహారాష్ట్రలోనే 2 వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ముంబై నగరంలో 1765 కొత్త కేసులను గుర్తించారు. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో గత 15 రోజులతో పోలిస్తే కరోనా కేసులు 20-30 శాతం పెరుగుతున్నాయి.

By June 09, 2022 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/7240-new-covid-19-cases-reported-in-india-in-last-24-hours-highest-since-march/articleshow/92095483.cms

No comments