Breaking News

రెండో రోజూ 4 వేలకుపైగా కొత్త కేసులు.. తమిళనాడులో భారీగా బీఏ4, బీఏ5 కేసులు


దేశంలో కొద్ది రోజుల కిందట వరకూ 4వేలకు దిగువనే కొనసాగిన కరోనా కేసులు.. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులో కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అటు, తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కేసులు పెరుగుతున్న ఐదు రాష్ట్రాలకు హెచ్చరికలు చేస్తూ లేఖలు రాసింది. ముంబయిలోనూ పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతున్న సంకేతాలు వెలువడటంతో నాలుగో వేవ్ భయం పట్టుకుంది.

By June 06, 2022 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-4518-new-covid-19-cases-and-9-deaths-in-last-24-hours/articleshow/92029658.cms

No comments