Breaking News

కోవిడ్ కల్లోలం.. ఒక్కరోజులో 17 వేల మందికిపైగా కరోనా, 13 మంది మృతి


దేశంలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైంది. ఒక్క రోజులో 17 వేలమందికిపైగా కరోనా బారినపడ్డారు. కొత్తగా వైరస్‌తో 13 మంది చనిపోయారు. గురువారం కొత్తవి 13 వేల కేసులు నమోదైతే.. తాజాగా ఆ కేసులు 30 శాతానికి పెరిగాయి. దాంతో మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా ఈ కేసులు పెరిగాయి.

By June 24, 2022 at 10:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-logs-17336-fresh-covid-cases-with-13-deaths-with-in-24-hours/articleshow/92427616.cms

No comments