Breaking News

చర్చిలో మారహోమం.. ఉగ్రదాడిలో 100 మంది వరకూ మృతి


కనివినీ ఎరుగని రీతిలో ముష్కర మూకలు మెరుపు దాడికి తెగబడ్డాయి. ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో పదుల కొద్దీ ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం స్థానిక కాలమాన ప్రకారం 11 గంటల సమయంలో జరిగింది. ఉగ్రదాడులకు కేంద్రంగా మారిన ఉత్తర ప్రాంతాన్ని వదిలేసి ఈ సారి తీవ్రవాద ముఠాలు నైరుతి ప్రాంతాన్ని టార్గెట్ చేశారు.

By June 06, 2022 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/more-than-50-feared-dead-in-church-attack-in-owo-city-of-nigeria/articleshow/92028105.cms

No comments