Breaking News

PM Modi చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేలా కొత్త కూటమి.. సంతకాలు చేసిన భారత్ సహా 13 దేశాలు


ఇండో-పసిఫిక్‌ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ పేరుతో అమెరికా నాయకత్వంలో కొత్త కూటమికి సోమవారం బీజం పడింది. జపాన్ వేదికగా కార్యరూపం దాల్చిన ఈ ఒప్పందంపై భారత్ ప్రధాని మోదీ సంతకం చేశారు. దీనికి సమగ్ర రూపమిచ్చేందుకు తాము కృషిచేస్తామని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఈ ఒప్పందంతో శాంతి, సౌభాగ్యాలకు బాటలు పరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదలతో కలిసి ఐపీఈఎఫ్‌ ఆవిర్భావాన్ని ప్రకటించారు.

By May 24, 2022 at 06:49AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/india-among-13-countries-join-in-us-lead-indo-pacific-economic-framework/articleshow/91754444.cms

No comments