Breaking News

ఏడాది ఆలస్యంగా గమ్యానికి చేరిన రైలు.. అవాక్కయిన అధికారులు!


దేశంలో రైళ్లు ఆలస్యంగా గురించి జోకులు పేలుతూనే ఉంటాయి. నిర్దేశిత సమయానికి కంటే కొన్ని గంటల ఆలస్యంగా వచ్చిన సందర్భాలే ఎక్కువ. ప్రత్యేక రైళ్లు అయితే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఒక రైలు మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా గమ్యానికి ఏడాది తర్వాత చేరుకుని ఆశ్చర్యానికి గురిచేసింది. గతేడాది మే నెలలో బియ్యం బస్తాలతో స్టేషన్‌కు రావాల్సిన గూడ్సు రైలు.. ఈ ఏడాది మే 17న చేరుకోవడం విశేషం.

By May 28, 2022 at 07:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/goods-train-carrying-food-grains-takes-a-year-to-reach-destination-new-giridih-station/articleshow/91845761.cms

No comments