Breaking News

మ‌హేష్‌గారు అలా పెట్టిన మేసేజే ఇంత దూరం న‌న్ను న‌డిపించింది : డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్‌


‘యువ‌త‌’ సినిమాతో డైరెక్ట‌ర్‌గా జ‌ర్నీని స్టార్ట్ చేసి ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో ‘సర్కారు వారి పాట’ను తెరకెక్కించిన వ్యక్తి పరశురామ్ పెట్ల. మే 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. శ‌నివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌ర‌శురామ్ ‘సర్కారు వారి పాట’ మూవీ గురించి ప‌లు ఆసక్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.

By May 08, 2022 at 07:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-parasuram-petla-speech-in-sarkaru-vaari-paata-pre-release-event/articleshow/91410346.cms

No comments