అప్పుల ఊబిలో శ్రీలంక.. ఎయిర్లైన్స్ విక్రయించాలని నిర్ణయం

రణిల్ విక్రమ సింఘే ప్రభుత్వం అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టే ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగా తీవ్ర నష్టాల్లో ఉన్న ఎయిర్లైన్స్ అమ్మకానికి పెట్టాలని భావిస్తోంది.
By May 17, 2022 at 10:19AM
By May 17, 2022 at 10:19AM
No comments