Breaking News

తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వానలు.. ఎల్లో అలర్ట్ జారీ


గతవారం బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకూ ఠారెత్తించిన సూర్యుడు కాస్త చల్లబడ్డాడు. ప్రస్తుతం తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాలు ప్రభావం వల్ల పలు చోట్ల వర్షాలు కురుస్తుండగా.. ఎండలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా, ఐఎండీ మరో శుభవార్త తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

By May 21, 2022 at 06:34AM


Read More https://telugu.samayam.com/telangana/news/imd-issues-4-day-moderate-rainfall-warning-for-telangana-due-to-low-pressure-basin/articleshow/91698953.cms

No comments