ఢిల్లీ అగ్ని ప్రమాదం: క్రేన్ సాయంతో 50 మందిని కాపాడిన ఆపద్బాంధవుడు.. తప్పిన భారీ ప్రాణనష్టం

దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్థుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. మరో 12 మంది గాయపడ్డారు. ఇంకా 21 మంది ఆచూకీ లభించాల్సి ఉంటుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. అగ్ని ప్రమాద నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్లే దుర్ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. యజమానిపై కేసు నమోదుచేశారు.
By May 16, 2022 at 09:53AM
By May 16, 2022 at 09:53AM
No comments