Breaking News

నైజీరియాలో దారుణం, చర్చ్‌లో తొక్కిసలాట.. 31 మంది మృతి


నైజీరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఓ చర్చ్‌‌లో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. గేటును తొలగించి ప్రజలు బలవంతంగా ప్రవేశించారని, అందుకే తొక్కిసలాట జరిగిందని స్థానిక పోలీసు అధికారులు చెప్పారు.

By May 28, 2022 at 08:42PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/31-people-killed-in-church-stampede-in-southern-nigeria/articleshow/91858781.cms

No comments