దేవుడా.. బిర్యానీ బిల్లు రూ.3 లక్షలు..!

పశ్చిమ బెంగాల్లోని కత్వా సబ్ డివిజనల్ ఆస్పత్రిలో భారీ ఎత్తున అవినీతి జరిగింది. కేవలం బిర్యానీ కోసం రూ.3 లక్షల బిల్లు పెట్టారు. ఇదే కాదు కోట్లాది రూపాయల బోగస్ ఉన్నాయి. దీనిపై ఆస్పత్రి వర్గాలు సీరియస్గా తీసుకున్నాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులను క్షమించబోమని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరిని విచారించి.. చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తామని చెప్పారు.
By May 15, 2022 at 08:33AM
By May 15, 2022 at 08:33AM
No comments