Breaking News

ఢిల్లీలో మరో మూడు నాలుగు వారాల్లో గరిష్ఠానికి కోవిడ్ కేసులు: కేంబ్రిడ్జ్ ట్రాకర్


దేశంలో కరోనా వైరస్ కేసులు దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ పెరుగుతున్నాయి. జనవరి చివరి వారం నుంచి క్రమంగా తగ్గిన కేసులు.. మార్చి నాటికి పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ, మళ్లీ ఏప్రిల్ రెండో వారం నుంచి పెరుగుదల నమోదయ్యింది. తొలుత ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొదలై ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో మెల్లగా పెరుగుతున్నాయి. ఢిల్లీ రోజువారీ కేసులు 1000 దాటుతున్నాయి. దీంతో కట్టడికి చర్యలు చేపట్టారు.

By April 26, 2022 at 11:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-infections-likely-to-peak-in-15-25-days-in-delhi-and-haryana-says-cambridge-uni-tracker/articleshow/91091414.cms

No comments