Breaking News

జడ్జిలను ప్రభుత్వాలు దూషించడం.. ఇదో కొత్త ట్రెండ్: జస్టిస్ ఎన్వీ రమణ


న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. తీర్పుల తమకు అనుకూలంగా రాకపోయినా ఇష్టారీతిని మాట్లాడటం.. తప్పుుడు ప్రచారాలు చేయడమనే కొత్త ట్రెండ్‌ ఇప్పుడు మొదలైందని ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఓ మాజీ ఐఏఎస్ అధికారి అక్రమాస్తుల కేసులో హైకోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా రావడంతో రాష్ట్ర ప్రభుత్వం, మరో సామాజిక కార్యకర్త వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.

By April 09, 2022 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/new-trend-of-governments-maligning-judges-unfortunate-cji-nv-ramana/articleshow/90738485.cms

No comments