Breaking News

విష్ణు స్తంభంపై కుతుబ్ మినార్ నిర్మాణం.. వీహెచ్‌పీ ప్రకటనతో మళ్లీ తెరపైకి వివాదం


ఢిల్లీలోని మొహ్రౌలి ప్రాంతంలో 12వ శతాబ్దం నాటి నిర్మాణం కుతుబ్ మినార్‌పై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నిర్మాణాన్ని హిందూ ఆలయాలను కూల్చివేసి కట్టారనేది పలువురి వాదన. మొత్తం ఐదు అంతస్తుల ఉండే.. ఈ రాతి కట్టడానికి 27 హిందూ ఆలయాల శిథిలాలను వినియోగించారని తాజాగా వీహెచ్‌పీ వాదిస్తోంది. అందుకే అక్కడ ఆలయాలను పునరుద్దరించి, పూజలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఇది విష్ణు స్తంభమని, దాన్ని ఓ విష్ణు ఆలయంలో నిర్మించారని అంటోంది.

By April 11, 2022 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/vhp-demands-to-rebuild-ancient-temples-at-qutub-minar-and-resume-hindu-prayers/articleshow/90772658.cms

No comments