మార్చిలో నిప్పులు కురిపించిన భానుడు… రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
మార్చిలో భానుడు నిప్పులు కురిపించాడు. 122 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా అత్యధి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలు తగ్గడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇకపై కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని హింట్ ఇచ్చారు.
By April 03, 2022 at 11:15AM
By April 03, 2022 at 11:15AM
No comments