అవన్నీ పుకార్లు… శ్రీలంకకు సైన్యం పంపిస్తున్నామనే వార్తలు నిజం కాదు : భారత్
శ్రీలంకకు తమ సైన్యాన్ని పంపుతుందనే వార్తల్లో నిజం లేదని భారత్ వెల్లడించింది. అవన్నీ పుకార్లంటూ ట్వీట్ చేసింది. కాగా శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో అశాంతి నెలకొంది. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
By April 03, 2022 at 10:21AM
By April 03, 2022 at 10:21AM
No comments