Breaking News

పిల్లల శరీరాలపై వివరాలు రాసి పెడుతున్న ఉక్రెయిన్ తల్లులు.. కంటతడి పెట్టించే కారణం!


రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 115 మంది చిన్నారులు చనిపోయినట్టు ఉక్రెయిన్ పార్లమెంట్ ప్రకటించింది. 400 మంది ఆశ్రయం పొందుతున్న ఓ ఆర్ట్ స్కూల్ పై మాస్కో సేనలు దాడికి పాల్పడ్డాయి. ఇందులో 400 మంది ఆశ్రయం పొందుతుండగా.. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. ఇవి కేవలం రష్యా దారుణాలకు ఉదాహరణ మాత్రమే. ఉక్రెయిన్ నగర వీధుల్లో మరిన్ని రష్యా యుద్ధ నేరాలు బయటపడే అవకాశం ఉంది.

By April 05, 2022 at 11:42AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/ukrainian-mothers-writing-their-family-contacts-on-their-children-bodies/articleshow/90657637.cms

No comments