Breaking News

సరిహద్దు వివాదంపై చైనా అతితెలివి.. కుయుక్తిని పసిగట్టి తిప్పికొట్టిన భారత్!


భారత్, చైనాల మధ్య 2020 మే మొదటి వారం నుంచి ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. భారత్ భూభాగంలోకి చైనా బలగాలు చొచ్చుకురావడంతో సైన్యం ధీటుగా బదులిచ్చింది. గాల్వాన్ లోయలో డ్రాగన్ సైన్యానికి భారత్ దెబ్బ రుచి చూపించడంతో చైనా బెంబెలెత్తిపోయింది. అయినా సరే కొన్ని ప్రాంతాల నుంచి వెనక్కు వెళ్లడానికి పేచీలు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించిన కొత్త ప్రతిపాదన చేసినట్టు కేంద్రం వెల్లడించింది.

By April 11, 2022 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-said-no-to-china-proposal-on-pullback-from-hot-springs-pp-15-in-lac/articleshow/90769977.cms

No comments