Breaking News

వరుసగా రెండో రోజూ 3వేలకుపైగా కొత్త కేసులు.. కరోనాకు మరో 60 మంది బలి


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు.. ఒక దశలో 1,000కి దిగువన నమోదయ్యాయి. అయితే, మళ్లీ రెండు వారాలుగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో భారీగా కేసులు బయటపడుతుండగా.. మిగతా రాష్ట్రాల్లోనూ మెల్ల మెల్లగా వ్యాప్తి మొదలవుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. కోవిడ్ నిబంధనలు మళ్లీ అమల్లోకి తెస్తున్నాయి.

By April 29, 2022 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-3377-new-cases-and-60-deaths-in-24-hours/articleshow/91169865.cms

No comments