Breaking News

వరుసగా మూడో రోజు 2వేలకుపైగా కేసులు.. మాస్క్ తప్పనిసరి చేసిన తమిళనాడు


జనవరి చివరి వారం నుంచి క్రమంగా తగ్గిన కోవిడ్-19 రోజువారీ కేసులు ఏప్రిల్ మొదటి వారానికి వెయ్యిలోపు పడిపోయాయి. కానీ, గతవారం నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర సహా ఆరు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుదల నమోదయ్యింది. కేరళలో కరోనా మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం అత్యధిక మరణాలు ఆ రాష్ట్రంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్డడి చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని కేంద్రం సూచించింది.

By April 22, 2022 at 11:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-2451-new-covid-19-cases-and-54-deaths-in-24-hours/articleshow/90996589.cms

No comments