Breaking News

వరుసగా నాలుగో రోజు 2వేలకుపైగా కేసులు.. 15 వేలు దాటిన యాక్టివ్ కేసులు


జనవరి చివరి వారం నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు.. ఏప్రిల్ రెండో వారం నుంచి మళ్లీ పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, కేరళ సహా పలు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతోంది. మరణాలు కేరళలో భారీగా సంభవిస్తున్నాయి. అక్కడ వందల్లో కేసులు నమోదవుతుంటే.. పదుల్లో మరణాలు ఉంటున్నాయి. ఢిల్లీలోనూ శుక్రవారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాఫ్రికాలోనూ ఒమిక్రాన్ వేరియంట్ ఉప- వర్గం కేసులు పెరుగుతున్నాయి.

By April 23, 2022 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-reports-2527-new-covid-cases-and-33-deaths-and-1656-recoveries-in-24-hours/articleshow/91021709.cms

No comments