Breaking News

బిమ్‌స్టెక్ సదస్సులో ప్రధాని.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు


శ్రీలంక రాజధాని కొలంబోల జరుగుతున్న బిమ్‌స్టెక్ ఐదో శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బిమ్‌స్టెక్ సభ్య దేశాలు ఆరోగ్యం, ఆర్థిక భద్రత సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఈ సమయంలో సభ్య దేశాల మధ్య సంఘీభావం, సహకారం అవసరమని పరోక్షంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

By March 30, 2022 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-comments-on-europe-situation-at-bimstec-summit/articleshow/90533926.cms

No comments