Breaking News

భూకబ్జా కేసులో నోటీసులు.. విచారణకు కదిలొచ్చిన మహాశివుడు!


ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఆలయం నిర్మిస్తే ఆలయ నిర్వాహకులు లేదా కమిటీకి నోటీసులు జారీచేయడం సర్వసాధారణం. అయితే, ఇక్కడ మాత్రం సాక్షాత్తు మహాశివుడి పేరుతోనే అధికారులు నోటీసులు జారీచేయగా.. లింగాన్ని విచారణకు తీసుకొచ్చారు. నోటీసులు అందుకున్న 9 మంది తమతో పాటు గుడిలోని పానవట్టంపై శివలింగాన్ని రిక్షాలో కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ నిమిత్తం తహసీల్దార్ కార్యాయానికి చేరుకున్నా సంబంధిత అధికారులు లేకపోవడంతో రద్దయ్యింది. దీంతో తిరిగి ఏప్రిల్ 13కు వాయిదా వేశారు.

By March 26, 2022 at 08:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/shivling-of-a-temple-uprooted-and-carried-to-tehsil-office-appear-for-hearing-in-chhattisgarh/articleshow/90452831.cms

No comments