Breaking News

ముగ్గురు భామలతో నాగచైతన్య రొమాన్స్!


అక్కినేని , విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో ‘థ్యాంక్యూ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చైతూ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ ప్రస్తుతం హీరోయిన్లు ఎంపికలో తలమునకలైంది. Also Read: ఇందులో ఓ కథానాయికగా ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ ఎంపిక చేసినట్లు సమాచారం. గ్యాంగ్ లీడక్ సినిమా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ప్రియాంక మంచి మార్కులే కొట్టినప్పటికీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో ఆమెకు విక్రమ్ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడన్నమాట.


By November 04, 2020 at 07:22AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/akkineni-naga-chaitanya-romance-with-3-heroines-in-thank-you-movie/articleshow/79032391.cms

No comments