Breaking News

విజయవాడలో ఇద్దరు ఆటోడ్రైవర్ల ఆత్మహత్య


నగరంలో ఇద్దరు ఆటోడ్రైవర్లు చేసుకోవడం కలకలం రేపింది. వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆటోడ్రైవర్లు, ఉద్యోగం ఆవేదనతో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ నగరంలోని జక్కంపూడి కాలనీకి చెందిన పాసి వెంకటదుర్గారావు(30), వరలక్ష్మికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ఆటో డ్రైవర్‌గా పని దుర్గారావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండేళ్ల కిందట భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి పిల్లలను తీసుకొని వరలక్ష్మి జోజినగర్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. Also Read: నెల రోజుల కిందట పెద్దల సమక్షంలో మాట్లాడుకొని మళ్లీ కాపురానికి వచ్చింది. సంక్రాంతి పండగకు పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. భార్య కాపురానికి రావడం లేదనే బాధతో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి తల్లి కుమారితో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. బుధవారం ఉదయంతల్లి తన టిఫిక్ తీసుకుని వెళ్లి తలుపులు తట్టగా లోపల గడియపెట్టి ఉన్నాయి. దీంతో ఆమె పక్కవారి సాయంతో నెట్టి లోపలికి వెళ్లి చూడగా కిచెన్‌లో ఉరేసుకుని కనిపించాడు. భార్య కాపురానికి రావడం లేదన్న ఆందోళనతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: పీతల గంగాదేవి- దుర్గాప్రసాద్‌ దంపతులు నగరంలోని 30వ డివిజన్‌ ప్రియదర్శిని కాన్వెంట్‌ వీధి కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు సంతానం. భర్త ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ మంగళవారం ఆటో వేసుకుని బయటకు వెళ్లి సాయంత్రం తిరిగొచ్చాడు. ఫుల్లుగా మద్యం తాగి వచ్చి ఆ మత్తులో రోడ్డు పక్కనే పడుకున్నాడు. దీంతో అతడిని మందలించిన భార్య లోపలికి వెళ్లి పడుకోవాలని చెప్పి పక్కనే ఉన్న తల్లి ఇంటికి వెళ్లింది. రాత్రి 10 గంటలకు ఆమె తిరిగి ఇంటికి వచ్చే సరికి దుర్గాప్రసాద్‌ ఇంట్లో గదిలో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. Also Read:


By January 23, 2020 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-auto-drivers-commits-suicide-in-vijayawada/articleshow/73538992.cms

No comments