ప్రతికూల వాతావరణం.. బాబు, లోకేశ్ ప్రయాణిస్తోన్న విమానం దారి మళ్లింపు!

గురువారం రాత్రి 7.20 గంటలకు విజయవాడ నుంచి ఎయిరిండియా విమానం 130 మంది ప్రయాణీకులతో హైదరాబాద్కు బయలుదేరింది. ఈ విమానంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఉన్నారు. గురువారం రాత్రి 7.20 గంటలకు విజయవాడ నుంచి ఎయిరిండియా విమానం 130 మంది ప్రయాణీకులతో హైదరాబాద్కు బయలుదేరింది. ఈ విమానంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఉన్నారు.
By June 07, 2019 at 09:09AM
By June 07, 2019 at 09:09AM
No comments