టీడీపీకి ఓటేసినందుకు వేధిస్తున్నారు.. ఎస్పీకి రైతుల ఫిర్యాదు
పిన్నెల్లి గ్రామానికి చెందిన చింతపల్లి జానీబాషా, అల్లాభక్షు, సైదా, గౌస్ సహా 50మంది రైతులు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమపై దాడులు చేస్తున్నారంటూ 26మంది పేర్లు, వివరాలు అందజేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన చింతపల్లి జానీబాషా, అల్లాభక్షు, సైదా, గౌస్ సహా 50మంది రైతులు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమపై దాడులు చేస్తున్నారంటూ 26మంది పేర్లు, వివరాలు అందజేశారు.
By June 16, 2019 at 09:27AM
By June 16, 2019 at 09:27AM
No comments