Breaking News

ఏపీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత ఉపసంహరణ


ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రతను తగ్గించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఉత్తర్వులు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రతను తగ్గించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఉత్తర్వులు వెలువరించింది.

By June 16, 2019 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-government-removes-security-for-ex-ministers-and-mlas/articleshow/69808928.cms

No comments